భారత్ లో ప్రస్తుతం, ఎవరు పాప్యులర్ సీఎం?.


భారత్ లో ప్రస్తుతం, ఎవరు పాప్యులర్ సీఎం?.

 

 

ఇటీవల ఇండియా టుడే నిర్వహించిన మూడ్ అఫ్ నేషన్ సర్వే లో ఎవరు పాపులర్ సీఎం అని సర్వే నిర్వహించగా, 52.7%.తో ప్రధమ స్థానం లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నిలువగా , 51.3% తో, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ద్వితీయ స్థానం లో నిలిచారు. సర్వే పూర్తి వివరాలు.

                   సీఎం రాష్ట్రం ప్రజాదరణ శాతం
నవీన్ పట్నాయక్ ఒడిశా 52.7
యోగి ఆదిత్యనాథ్ ఉత్తర్ ప్రదేశ్ 51.3%
హిమంత  బిశ్వశర్మ అస్సాం 48.6%
భూపేం ద్ర పటేల్ గుజరాత్ 42.6%
మాణిక్ సాహా తిప్రుర 41.4
ప్రమోద్ సావంత్ గోవా 41.1%
పుష్కర్ సింగ్  ధమి ఉత్తరాఖండ్ 40.1%
అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ 36.5%
ఎం.కె .స్టాలిన్ తమిళనాడు 35.8%
మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ 32.8

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *