ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో, SBI కు సుప్రీమ్ కోర్ట్ లో చుక్కెదురు.

ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో, SBI కు సుప్రీమ్ కోర్ట్ లో చుక్కెదురు.

ఎలక్టోరల్ బాండ్ల వివరాలను సమర్పించేందుకు తమకు మరింత సమయం కావాలన్న స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా పిటిషన్ ను సుప్రీమ్ కోర్ట్ తిరస్కరించింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను రేపు ఈసీకి సమర్పించాలని, 15వ తేదీ లోపు సాయంత్రం 5 గంటల్లోపు ఎన్నికల సంఘం వెబ్ సైట్‌లో వివరాలు అప్ లోడ్ చేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుపీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. బాండ్ల వివరాలు తెలియజేసేందుకు తమకు మరింత సమయం ఇవ్వాలని, SBI తరఫున హరీష్ సాల్వే వాదనలు వినిపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *