Year: 2024

సజ్జల భార్గవ్ రెడ్డి కి దక్కని ఊరట…..

December 2, 2024   వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జి సజ్జల రామకృష్ణ రెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జగన్ 5 ఏళ్ళ పాలనలో సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు ...

టీటీడీ ప్రక్షాళన మొదలయ్యిందా ?

టీటీడీ ప్రక్షాళన మొదలయినట్టే అనిపిస్తోంది, ఈ రోజు టీటీడీ నూతన చైర్మన్ , TV5 చైర్మన్ గా వున్న బి.ఆర్.నాయుడు అధ్యక్షతన జరిగిన టీటీడీ పాలకమండలి మొదటి సమావేశం లో తీసుకున్న నిర్ణయాలు చూస్తే. * తిరుమల డంపింగ్ యార్డులోని చెత్తను ...

సోషల్ మీడియా కేసులు,అరెస్టులు – సమర్ధించిన హైకోర్టు

కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత, అసభ్యంగా సోషల్ మీడియా పోస్టులు పెట్టేవారిపై ఉక్కు పాదం మోపుతున్నారు. వైసీపీ పాలనలో టీడీపీ నాయకుల పై, వారి కుటంబాల పై అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు కొంత మంది వైసీపీ సోషల్ మీడియా వారు. బోరుగడ్డ ...

ముంబై హీరోయిన్ కాదంబరి జెత్వానీ కేసు లో విస్తుపోయే నిజాలు

        హీరోయిన్ , మోడల్ అయిన కాదంబరి నత్వాని , హైదరాబాద్ లో వున్నపుడు వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం పెరిగిన తరువాత, ఈ విద్యాసాగర్ తనను పెళ్లి చేసుకోమని ...

చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ ………

2015 లో తెలంగాణ లో జరిగిన వోట్ కి నోట్ కేసు లో చంద్రబాబు ని ఎలాగైనా నిందితుడిగా చేరుద్దామని శతవిధాలా ప్రయత్నించిన మంగగిరి గిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆశలు అడియాసలు అయ్యాయి. ఓటుకు నోటు ...

దేశంలో నకిలీ విశ్వవిద్యాలయాల (fake universities ) లిస్ట్ ఇదిగో.

            3 లేదా 4 ఏళ్ళు, తన కష్టార్జితమైన ధనాన్ని, విలువైన కాలాన్ని వెచ్చించి ,ఏదైనా యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసి, తరువాత ఇంటర్వ్యూ సమయంలో కానీ, తరువాత కానీ, తాను డిగ్రీ చేసిన ...

జగన్ కు ప్రతిపక్ష నేత హోదా వస్తుందా ?

                    అసెంబ్లీ మొద‌లైంది.  శాసనసభ సభ్యులుగా , టీడీపీ మంత్రుల ప్రమాణస్వీకారం  అయిపోయింది. వెనువెంటనే, తమ పార్టీ తోటి వైసీపీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తికాకుండానే, కేవలం తన ...

గగ్గోలు పెడుతున్న వాలంటీర్లు………

            2019 లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారు.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడం కోసమని రూ.5వేల గౌరవ వేతనంతో, 2.5 లక్షల ...

చంద్రబాబు 4.0, ఆంధ్ర ప్రదేశ్ మంత్రులు , వారి శాఖ వివరాలు

            చంద్రబాబు – సాధారణ పరిపాలన శాఖ, శాంతిభద్రతలు పవన్ కళ్యాణ్ : పంచాయితీ రాజ్ , గ్రామీణాభివృద్ధి , పర్యావరణం, అడవులు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వంగలపూడి అనిత : హోం శాఖ ...

A.B.వెంకటేశ్వరరావు పై కక్ష ఇంకా తీరలేదా ?

చంద్రబాబు సీఎం గా ఉండగా, వైసీపీ కి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీ లోకి వెళ్లిపోయారు. అప్పుడు ఇంటలిజెన్స్ చీఫ్ గా వున్న , A.B.వెంకటేశ్వరరావు , ఈ వైసీపీ ఎమ్మెల్యేలను బెదిరించి, టీడీపీ లోకి వెళ్ళేటట్టుగా చేసారని, అధికారం ...

సంక్షేమం…..అభివృద్ధి సమతూకంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మేనిఫెస్టో

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. 2014 తో పోలిస్తే, టీడీపీ సంక్షేమ పథకాలు మరిన్ని ఈ మేనిఫెస్టో లో పెట్టింది. వివరాలు ఇలా వున్నాయి. వృద్ధాప్య పెన్షన్ 4000కు పెంచడం దివ్యాంగులకు పెన్షన్ 6000 ఇవ్వడం. ...

ఘొల్లుమంది…….. గ్లాసు

                  జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ , ఇది జనసేన పోటీ చేసే అన్ని స్థానాల్లోనూ ఉంటుంది. కానీ జనసేన పోటీ చెయ్యని చోట, రాష్ట్రంలో ఇండిపెండెంట్ కేండిడేట్స్ ...

వైసీపీ మేనిఫెస్టో విడుదల …. టీడీపీలో ఉత్సాహం

రెండు పేజీలతో వైకాపా మేనిఫెస్టో.. జగన్ వైసీపీ 2024 ఎన్ని కల మేనిఫెస్టో విడుదల చేశారు. రెండు పేజీల ఈ మేనిఫెస్టో లో 9 ముఖ్యాంశాలు వున్నాయి. అమ్మ ఒడి రూ.15వేల నుంచి రూ.17 వేలకు పెం పు; వైఎస్ఆర్ చేయూత ...

సజ్జల రాజీనామా తప్పదా……?

          సజ్జల రామకృష్ణ రెడ్డి , ప్రతిపక్షాలు పిలిచేది సకల శాఖా మంత్రి ఈ పేరు 2019 లో జగన్ అధికారంలోకి వచ్చేదాకా అంతగా తెలియని పేరు. ఆయన మొదటి ఈనాడు లో జర్నలిస్ట్ గా ...

వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు జైలు శిక్ష

                వైసీపీ ఎమ్మెల్యేగా మండ‌పేట అసెంబ్లీ నుండి పోటీ చేస్తున్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు కోర్టు 18నెల‌ల జైలు శిక్ష విధించింది. దేనికి ? 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ...

రాయి దాడి….. మరో కోడి కత్తి v2.0 ?

            13 వ తారీఖు, రాత్రి 8 గంటలకు విజయవాడ రోడ్ షో లో, ఒక రోడ్ షో చేస్తున్న జగన్ మీద , క్రింద నిలుచున్న జనాల్లోనుండి ఒక రాయి పడింది , ...

ఆంధ్రప్రదేశ్ లో కూడా ఫోన్ టాపింగ్…..?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్ చేసేందుకు ప్రయత్నం జరుగుతుందంటూ ఆపిల్ సంస్థ ఈమెయిల్ పంపింది, ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్ కాకుండా జాగ్రత్తలు చేపట్టాలని లోకేష్ కు సూచించడంతో, తెలంగాణ లో జరిగినట్టుగా ఆంధ్ర ప్రదేశ్ ...

Page 1 of 2 1 2