భారత్-పాక్ మధ్య మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం జరిగింది……విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ కీలక ప్రకటన

A ceasefire agreement has been reached between India and Pakistan... External Affairs Secretary Vikram Mistry's key statement

10th May 2025

భారత్-పాకిస్థాన్ మధ్య దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం జరిగిందని, విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ కీలక ప్రకటన చేశారు. 2 ఈరోజు సా.5 గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చిందన్నారు. ఇవాళ మ.3.35 గంటలకు పాకిస్థాన్ DGMO ఫోన్ చేసి, భారత్ ఆర్మీతో మాట్లాడినట్లు చెప్పారు. ఇరుదేశాల మధ్య అన్ని రకాల మిలిటరీ ఆపరేషన్స్ నిలిపివేశామన్నారు. ఈ నెల 12న పాకిస్థాన్తో శాంతి చర్చలు జరుపుతామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *