27 ఏళ్ల తరువాత, ఢిల్లీ అధికార పీఠాన్ని దక్కించుకున్న బిజేపి

27 ఏళ్ల తరువాత, ఢిల్లీ అధికార పీఠాన్ని బిజేపి దక్కించుకొన్నది, అది కూడా ఘన విజయంతో. 70 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో, 48  స్థానాలు బిజేపి...

Read more

ఢిల్లీ అధికార పీఠం ఈసారి బీజేపీ దే……మెజారిటీ ఎగ్జిట్ ఫలితాలు

ఢిల్లీ అసెంబ్లీకి బుధవారం (ఫిబ్రవరి 5) ఎన్నికలు జరిగాయి. పోలింగ్ 60.1% నమోదయింది. పోలింగ్ ముగిసిన వెంటనే, అనేక సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ వివరాలు...

Read more

గవాస్కర్ పై , బీసీసీఐ కి ఫిర్యాదు చేసిన రోహిత్ శర్మ!

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో క్రికెట్ వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ తన కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు చేయడంపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ భారత క్రికెట్ బోర్డు...

Read more

చాగంటి గారికి తిరుమల లో అవమానం జరిగిందా ?

జరిగింది , అని సోషల్ మీడియా లో  వార్తలు వచ్చాయి. కొన్ని యూట్యూబ్ చానెళ్లు ప్రసారం చేశాయి. అసలు జరిగింది ఏమిటి ? ప్రతిసంవత్సరం, చాగంటి గారు,...

Read more

జగన్ ప్రభుత్వం చంద్రబాబు పై పెట్టిన సిఐడి కేసులను సిబిఐ కు బదిలీ చేయాలన్న పిటిషన్ కొట్టివేత

జగన్ సీఎంగా ఉండగా, చంద్రబాబు పై మొదట స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టాడు, నంద్యాల దగ్గర పర్యటనలో వుండి , బస్సులో విశ్రాంతి తీసుకుంటున్న , చంద్రబాబును...

Read more

సాక్షి చానల్ నుండి రాణి రెడ్డి తొలగింపు?

వైసీపీ కి అధికారం పోయిన తరువాత, కొద్ది నెలలనుండీ , సాక్షి మీడియా లో హటాత్ పరిణామాలు కొన్ని చోటు చేసుకుంటున్నాయి. టిడిపి కోటి సభ్యత్వాలు సాధించిన...

Read more

ఏబీ వెంకటేశ్వరరావు కు న్యాయం చేసిన, చంద్రబాబు ప్రభుత్వం

  గత జగన్ ప్రభుత్వం, తనపై విధించిన అక్రమ సస్పెన్షన్ పై, 5 ఏళ్లు పోరాడిన సీనియర్ ఐపిఎస్ అధికారి A.B.వెంకటేశ్వరరావు కు, ప్రస్తుత కూటమి ప్రభుత్వం...

Read more

పద్మ అవార్డు గ్రహీతలు వీరే………నందమూరి బాలకృష్ణ కు ‘పద్మభూషణ్’

  2024 సంవత్సరానికి గాను... పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలుగు సినిమా అగ్రనటుల్లో ఒకరైన, నందమూరి బాల కృష్ణ కు కళల విభాగంలో 'పద్మభూషణ్'...

Read more

సజ్జల భార్గవ్ రెడ్డి కి దక్కని ఊరట…..

December 2, 2024   వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జి సజ్జల రామకృష్ణ రెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. కూటమి ప్రభుత్వం...

Read more

టీటీడీ ప్రక్షాళన మొదలయ్యిందా ?

టీటీడీ ప్రక్షాళన మొదలయినట్టే అనిపిస్తోంది, ఈ రోజు టీటీడీ నూతన చైర్మన్ , TV5 చైర్మన్ గా వున్న బి.ఆర్.నాయుడు అధ్యక్షతన జరిగిన టీటీడీ పాలకమండలి మొదటి...

Read more

సోషల్ మీడియా కేసులు,అరెస్టులు – సమర్ధించిన హైకోర్టు

కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత, అసభ్యంగా సోషల్ మీడియా పోస్టులు పెట్టేవారిపై ఉక్కు పాదం మోపుతున్నారు. వైసీపీ పాలనలో టీడీపీ నాయకుల పై, వారి కుటంబాల పై...

Read more

ముంబై హీరోయిన్ కాదంబరి జెత్వానీ కేసు లో విస్తుపోయే నిజాలు

        హీరోయిన్ , మోడల్ అయిన కాదంబరి నత్వాని , హైదరాబాద్ లో వున్నపుడు వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ తో పరిచయం...

Read more

చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ ………

2015 లో తెలంగాణ లో జరిగిన వోట్ కి నోట్ కేసు లో చంద్రబాబు ని ఎలాగైనా నిందితుడిగా చేరుద్దామని శతవిధాలా ప్రయత్నించిన మంగగిరి గిరి మాజీ...

Read more
Page 6 of 19 1 5 6 7 19

ADVERTISEMENT

Recent Posts

ADVERTISEMENT

Archives

Archives