27 ఏళ్ల తరువాత, ఢిల్లీ అధికార పీఠాన్ని దక్కించుకున్న బిజేపి
27 ఏళ్ల తరువాత, ఢిల్లీ అధికార పీఠాన్ని బిజేపి దక్కించుకొన్నది, అది కూడా ఘన విజయంతో. 70 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో, 48 స్థానాలు బిజేపి సాధించగా, ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలు గెలుచుకొంది . కాంగ్రెస్ ఒక్క…