27 ఏళ్ల తరువాత, ఢిల్లీ అధికార పీఠాన్ని దక్కించుకున్న బిజేపి

27 ఏళ్ల తరువాత, ఢిల్లీ అధికార పీఠాన్ని బిజేపి దక్కించుకొన్నది, అది కూడా ఘన విజయంతో. 70 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో, 48  స్థానాలు బిజేపి సాధించగా, ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలు గెలుచుకొంది . కాంగ్రెస్ ఒక్క…

Continue Reading27 ఏళ్ల తరువాత, ఢిల్లీ అధికార పీఠాన్ని దక్కించుకున్న బిజేపి

ఢిల్లీ అధికార పీఠం ఈసారి బీజేపీ దే……మెజారిటీ ఎగ్జిట్ ఫలితాలు

ఢిల్లీ అసెంబ్లీకి బుధవారం (ఫిబ్రవరి 5) ఎన్నికలు జరిగాయి. పోలింగ్ 60.1% నమోదయింది. పోలింగ్ ముగిసిన వెంటనే, అనేక సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ వివరాలు ప్రకటించాయి. మేజర్ సర్వే సంస్థలు, ఈ సారి, ఢిల్లీ పీఠం బిజేపిదే అని…

Continue Readingఢిల్లీ అధికార పీఠం ఈసారి బీజేపీ దే……మెజారిటీ ఎగ్జిట్ ఫలితాలు

అభిషేక్ శర్మ…………భారత క్రికెట్ కొత్త హీరో………..

(more…)

Continue Readingఅభిషేక్ శర్మ…………భారత క్రికెట్ కొత్త హీరో………..

గవాస్కర్ పై , బీసీసీఐ కి ఫిర్యాదు చేసిన రోహిత్ శర్మ!

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో క్రికెట్ వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ తన కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు చేయడంపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ భారత క్రికెట్ బోర్డు , BCCI అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీని నేపధ్యం చూస్తే.. స్వదేశంలో…

Continue Readingగవాస్కర్ పై , బీసీసీఐ కి ఫిర్యాదు చేసిన రోహిత్ శర్మ!